భారత కొత్త రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్
భారత కొత్త రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్
భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తనకు పోటీగా నిలిచిన విపక్షాల అభ్యర్థి, మాజీ లోక్సభ స్పీకర్ మీరాకుమార్పై ఆయన భారీ తేడాతో విజయం సాధించారు. కోవింద్కు 65.65 శాతం ఓట్లు రాగా...మీరా కుమార్కు 34.35 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి..........Read More........
Comments
Post a Comment