వార్ ముదిరిందా.. చంద్రబాబు మీటింగ్ కు శిల్పా చక్రపాణి డుమ్మా..!
వార్ ముదిరిందా.. చంద్రబాబు మీటింగ్ కు శిల్పా
చక్రపాణి డుమ్మా..!
శిల్పా చక్రపాణి రెడ్డి, భూమా అఖిల ప్రియల మద్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అఖిల ప్రియకు ఉన్న ప్రాధాన్యం పార్టీలో సీనియర్ నేతలకు ఇవ్వడం లేదన్నది సీనియర్ల వాదన. ఈ నేపథ్యంలో చక్రపాణి రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.....Read More......
Comments
Post a Comment